Wednesday, July 17, 2019

అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం.. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష నిలిపివేత

ది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్‌భూషన్ జాదవ్‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ కేసును పున:సమీక్షించాలని పాకిస్థాన్ మిలిటరీ కోర్టుకు సూచించింది. ఈ కేసులో మొత్తం 16 మంది జడ్జిలు ఉండగా .. జాదవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5bgPb

Related Posts:

0 comments:

Post a Comment