ది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్భూషన్ జాదవ్పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ కేసును పున:సమీక్షించాలని పాకిస్థాన్ మిలిటరీ కోర్టుకు సూచించింది. ఈ కేసులో మొత్తం 16 మంది జడ్జిలు ఉండగా .. జాదవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5bgPb
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం.. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష నిలిపివేత
Related Posts:
16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమాహైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే … Read More
ముంబైలో ఆ ఇంటి అద్దె కేవలం 64 రూపాయలే...కానీ అందులో ఎవరూ చేరడం లేదు ఎందుకని..?ముంబై: అది దక్షిణ ముంబైలోని తర్ధే ప్రాంతం. అక్కడ ఇళ్లు అద్దెకు దొరకడమంటే గగనమే. అక్కడ చదరపు అడుగు స్థలం రూ.60వేలు అంటే అక్కడ ఇళ్లుల అద్దె ఏ రేంజ్లో ఉ… Read More
సినినటి జయప్రదపై లైంగిక వేధింపులుసినినటి, బిజేపి నేత జయప్రదపై లైంగిక వేధింపులకు పాల్పడ్డని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ పై కేసు నమో… Read More
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్త… Read More
మాయమైపోయిన గాలి..! కన్నడలో కనిపించని మైనింగ్ మెషీన్..!!అసలు ఏమైంది..!!కర్ణాటక/హైదరాబాద్ : గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకలో యడ్యూరప్ప కాబినెట్ ో టూరిజం మంత్రిగా పని చేసాడు. అక్రమ మైనింగ్ కేసులో జ… Read More
0 comments:
Post a Comment