ది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్భూషన్ జాదవ్పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ కేసును పున:సమీక్షించాలని పాకిస్థాన్ మిలిటరీ కోర్టుకు సూచించింది. ఈ కేసులో మొత్తం 16 మంది జడ్జిలు ఉండగా .. జాదవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5bgPb
Wednesday, July 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment