Friday, July 5, 2019

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్.. ముగ్గురు అధికారులకు జైలు..!

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు మొట్టికేయలు వేసిన న్యాయస్థానం.. మరోసారి షాక్ ఇవ్వడం చర్చానీయాంశమైంది. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో.. హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో వారికి మరో అస్త్రం దొరికినట్లైంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసులో న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ca1iL

Related Posts:

0 comments:

Post a Comment