న్యూఢిల్లీ/హైదరాబాద్ : రెండో సారి అదికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషాయానికి వచ్చే సరికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి చేయి చూపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తీవ్ర నష్టం చేసిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. నిర్మలా సీతారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlCoB
Friday, July 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment