అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఫేక్ ముఖ్యమంత్రని, పూర్తి అసహనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ABmj9
Thursday, December 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment