ఖమ్మం : ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పని అంటే జనం బెంబేలెత్తిపోయారు. చెప్పిన పని చేయరని, తిప్పుకుంటారని వాపోతుంటారు. వాస్తవానికి వారిపై ఉన్న ఈ ముద్ర నిజమే. ఇదివరకు కార్యాలయాలకు రావడం, పనిచేయడం తక్కువే. కానీ పరిస్ధితి మారింది. అధికారులకు ఆఫీసులకు వస్తున్నారు. సాయంత్రం వరకు ఉంటున్నారు. కానీ పని మాత్రం చేయడం లేదు. ఏం చేస్తున్నారో తెలుసా..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JGwSuC
కార్పొరేషన్ ఆఫీసులో టిక్టాక్.. వీడియోలతో ఉద్యోగులు బిజీ, మండిపడుతున్న నెటిజన్లు
Related Posts:
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారు అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసి… Read More
మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఆస్పత్రికి చేరుకున్న కూతురు..ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కుమార్తె మీసా భారతి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్… Read More
గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్టాప్ లు : సీఎం జగన్రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పథకాల అమలులో దూసుకుపోతున్నారు. ప్రజాసంక్షేమం లోనూ, ప్రజలకు కావలసిన వస… Read More
నిమ్మగడ్డకు క్లైమాక్స్లో మరో షాక్- ఎస్ఈసీ భేటీకి అధికారుల గైర్హాజరు- మోమో ఇచ్చినాఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అడ్డుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారు ఆయనకు సహకరించేందుకు సిద్ధమైనట్… Read More
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదంగడిచిన ఏడేళ్లుగా దేశమంతటా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనమవుతూ వస్తుండటం, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ర… Read More
0 comments:
Post a Comment