Wednesday, July 17, 2019

వలసదారులపై ఉక్కుపాదం.. వెనక్కి పంపిస్తామని కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అక్రమంగా చొరబడ్డ వారికి దేశంలో చోటులేదని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా రూపొందిస్తామని పేర్కొన్నది. ఈ దేశ జానెడు భూమి కూడా దేశ పౌరులకే చెందుతుందని నొక్కి వక్కానించింది. ఈ మేరకు రాజ్యసభలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GgJMhZ

Related Posts:

0 comments:

Post a Comment