అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు. అవినీతి నిరోధక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36pV2CI
తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!
Related Posts:
25 ఏళ్లు: వెన్నుపోటుతో అధికారం, ప్రజా బలం లేకుండా, విజయసాయిరెడ్డి ఫైర్, జగన్ హీరో..సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో నెలకొన్న అంతర్గత సంక… Read More
సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతానికి సంబంధించి మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఎదుగుదలలో, నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో సోషల్ మీడియా దిగ్గజ స… Read More
చైనా ఆహార సంక్షోభానికి ఇండియాతో సరిహద్దు ఉద్రిక్తతలకు లింక్ .. ఇంట్రెస్టింగ్ కదూ !!చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి… Read More
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా: భారత్తో సరైన సరిహద్దులు లేవట, నీతులు చెబుతూనే...బీజింగ్: సామ్రాజ్యవాదంతో పొరుగుదేశాలను కబలిస్తున్న డ్రాగన్ దేశం మరోసారి తన దుర్భుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించ… Read More
blackmail: భార్య నగ్న వీడియోలు వేలం, రెండో భర్తకు అర్దకేజీ నగలు, రూ. 20 లక్షలు, ఫ్యామిలీ !విజయవాడ/ నెల్లూరు/ చెన్నై: మొదటి భర్త మోసం చేశాడని భార్య అతనికి దూరం అయ్యింది. మహిళ దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీ… Read More
0 comments:
Post a Comment