అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు. అవినీతి నిరోధక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36pV2CI
తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!
Related Posts:
ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారునిర్లక్ష్యమో, మతిమరపో తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది. శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో కత్తెరపెట్టి కుట్టేసిన… Read More
ఇకపై బస్ స్టాండ్ లలో ఫ్రీ వైఫై .. బీఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా , మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా , ఉద్యోగ వ్య… Read More
సాహస యాత్రలపై ఆసక్తి చూపుతున్న మహిళాలోకం .. వెల్లడించిన తాజా అధ్యయనంమహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగ వ్యాపారాలలో నే కాకుండా సాహస యాత్రలో కూడా మహిళలు మేము సైతం అంటున్నారు. సాహస యాత్రలపై మహిళ… Read More
టార్గెట్ లోకేష్ ..!? : మంత్రులు..అధికారులకు నోటీసులు : డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్..!ఏపి డేటా చోరీ కేసులో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఏపిలో డేటా చోరీ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై విచారణ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు చే… Read More
సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులుహైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్నాయి. శంషాబాద్ ఎ… Read More
0 comments:
Post a Comment