న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభం లోక్సభను తాకింది. కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరీ కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కనుసన్నల్లోనే కర్నాటక సంక్షోభం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పక్కా స్కెచ్ ప్రకారమే కమలం పార్టీ పావులు కదుపుతోందని చౌదరి మండిపడ్డారు. కర్నాటకలో ప్రస్తుతం తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaJm0L
రాజీనామాల ట్రెండ్ సెట్ చేసింది రాహుల్ గాంధీ..బీజేపీ కాదు: రాజ్నాథ్ సింగ్
Related Posts:
లోక్సభలో ‘కోతుల బెడద’: చంపేస్తున్నాయంటూ హేమామాలిని సహా ఎంపీల ఆందోళనన్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆ… Read More
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం: రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం సక్సెస్చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్ర… Read More
మిధానిలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండిమిశ్ర ధాతు నిగం లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజ… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, అధికారులతో సీఎం సమీక్ష.. కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తుఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో అధికారులులో పాటు సంబంధిత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇత… Read More
అన్న అధ్యక్షుడు, తమ్ముడు ప్రధానమంత్రి.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి...ఔను.. అన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. తమ్ముడు ప్రధానమంత్రి అయ్యారు. కీలకమైన రెండు పదవులను అన్నదమ్ములు చేపట్టడం ఆ దేశంలో తొలిసారి. వారేవర… Read More
0 comments:
Post a Comment