న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభం లోక్సభను తాకింది. కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరీ కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కనుసన్నల్లోనే కర్నాటక సంక్షోభం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పక్కా స్కెచ్ ప్రకారమే కమలం పార్టీ పావులు కదుపుతోందని చౌదరి మండిపడ్డారు. కర్నాటకలో ప్రస్తుతం తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaJm0L
రాజీనామాల ట్రెండ్ సెట్ చేసింది రాహుల్ గాంధీ..బీజేపీ కాదు: రాజ్నాథ్ సింగ్
Related Posts:
రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతిలక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం న… Read More
హైదరాబాద్లో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ మృతి...కరోనా పట్ల అనవసర ఆందోళన,అపోహలు ఇంకా జనాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఓ కరోనా పేషెంట్ బిల్డ… Read More
అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చ… Read More
ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్ప… Read More
కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇ… Read More
0 comments:
Post a Comment