Thursday, November 21, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, అధికారులతో సీఎం సమీక్ష.. కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు

ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో అధికారులులో పాటు సంబంధిత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇతర ముఖ్యనేతలు పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం సమాయత్తమైనట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటీ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ అటు కార్మిక వర్గాలతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KIDn1b

Related Posts:

0 comments:

Post a Comment