ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో అధికారులులో పాటు సంబంధిత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇతర ముఖ్యనేతలు పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం సమాయత్తమైనట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటీ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ అటు కార్మిక వర్గాలతో పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KIDn1b
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment