Thursday, November 21, 2019

లోక్‌సభలో ‘కోతుల బెడద’: చంపేస్తున్నాయంటూ హేమామాలిని సహా ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్‌సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీకి పలువరు ఇతర ఎంపీలు కూడా మద్దతుగా మాట్లాడారు. హేమామాలిని వీధిలో చిరుత: కుక్క అనుకుని తరిమిన గార్డు!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37n1xIx

Related Posts:

0 comments:

Post a Comment