ఢిల్లీ : ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ఆయనపై కేంద్రం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PgSFex
నీరవ్ మోడీ కేసులో తప్పుడు నిర్ణయం ఈడీ డైరెక్టర్పై వేటు వేసిన కేంద్రం
Related Posts:
గవర్నర్ల బీజేపీ మౌత్పీస్లా.. కోషియారి, ధాన్కర్ అతిపై దీదీ గుస్సా, సమాంతర ప్రభుత్వాలా..?రాజ్యాంగబద్ద పదవీలో ఉంటూ అధికార పార్టీలకు మౌత్ పీస్గా వ్యవహరించడం సరికాదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు.… Read More
కలకలం: ఢిల్లీ జేఎన్యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలున్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు… Read More
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స… Read More
ఆర్టీసి కార్మికుల మరో వినూత్న నిరసన..! 18న తెలంగాణలో సడక్ బంద్..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు తన పట్టు వీడడంలేదు. సమ్మె విషయ… Read More
వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ మహిళా నేతలు అనూరాధ, దివ్యవాణి... ఏమన్నారంటేవిజయవాడ ధర్నా చౌక్ లో నేడు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపైన ఇసుక దీ… Read More
0 comments:
Post a Comment