త్రిపురా: గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సామూహిక దాడులు చేశారు కొందరు హిందూ సంఘాలకు చెందినవారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి వార్తలు వినిపించలేదు..కనిపించలేదు. తాజాగా ఈశాన్య రాష్ట్రంలో గోవులను దొంగలించాడనే నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. త్రిపుర రాష్ట్రం దలాయ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCPN2z
మరో దారుణం: గోవులను దొంగలించేందుకు వచ్చాడని వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు
Related Posts:
రాహుల్ గాంధీ మాట్లాడితే పాకిస్థాన్కు సంతోషం: అమిత్ షాన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు పాకిస్థాన్ సంతోషం వ్యక్తం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహు… Read More
నూతన మోటార్ చట్టం అమలుకు నిరాకరించిన దీదీ & మధ్యప్రదేశ్ , పరీశీలనలో తెలుగు రాష్ట్రాలుకేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్ట సవరణను పశ్చిమ బెంగాల్తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్న… Read More
ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!అమరావతి: ఆయన ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి. మొన్నటి దాకా ఎన్నికల ప్రధాన అధికారిగా అందరి నోళ్లలోనూ నానిన అధికారి. ప్రభుత్వ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు. … Read More
ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ: జీడీపీ గణాంకాల పతనం, ఆర్థిక మందగమనంతో ఉద్యోగాలు పోతున్నాయనే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా మాధానమివ్వకుండా… Read More
ఆమె చిరకాల వాంఛ: భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్లిన టీచర్!జైపూర్: తన భార్య చిరకాల కోరికను నెరవేర్చాడు ఓ భర్త. ఎప్పుడో తనను హెలికాప్టర్లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుందని తనను అడగడంతో.. అది గుర్తు పెట్టుకున్న… Read More
0 comments:
Post a Comment