న్యూఢిల్లీ: జీడీపీ గణాంకాల పతనం, ఆర్థిక మందగమనంతో ఉద్యోగాలు పోతున్నాయనే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా మాధానమివ్వకుండా మిగితా అంశాలపై స్పందించారు. ప్రభుత్వం అన్ని రంగాలను సంప్రదిస్తోంది. తగిన చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 23, గత శుక్రవారం పలు కీలక ప్రకటనలు చేశామని ఆమె చెప్పారు. తప్పుడు విధానాల వల్లే ఆర్థిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIPobw
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment