ఏపిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏపిలో ఉండదని కేవలం తానా సభల్లోనే మిగలనుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల వరకు బీజేపీ బలం పుంజుకునే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lgJrEg
తానా సభల్లో జరిగిన అవమానం రాంమాధవ్ మరచిపోలేదా..? ఇక టీడీపీ అక్కడే మిగులుతుందట..!
Related Posts:
ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరంపెద్దపల్లి : టీఆర్ఎస్, బీజేపీ పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆ రెండు పార్టీలు దొందూ దొందేన… Read More
ఎమ్మెల్యేలా.. సంతలో పశువులా... ముంబై హోటల్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన, రంగంలోకి శివకుమార్ముంబై/ బెంగళూరు : కర్ణాటకీయం క్షణ క్షణం మారుతుంది. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై హోటల్లో క… Read More
స్నిఫర్ డాగా...మజాకా... పోలీస్ కుక్కకు ఘనంగా అంత్యక్రియలుఒకటి కాదు రెండు ఏకంగా 130 కేసులను చేధించింది. క్రిమినల్స్ పట్టివ్వడంలో తన పాత్రను అధ్భుతంగా పోషించింది. అందుకే రాష్ట్రస్థాయి అవార్డును కూడ తీసుకుంది. … Read More
మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి నో.. తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానంన్యూఢిల్లీ : మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అఖిల భారత హిందు మహాసభ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు మసీదుల్లోకి మహి… Read More
శంషాబాద్లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేతఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగార… Read More
0 comments:
Post a Comment