ఎమ్మెల్యేల రాజీనామలపై కర్ణాటక స్పికర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ స్పందిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యురప్ప స్పష్టం చేశారు. కాగా జరుగుతున్న పరిణామాలను పరీశీస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ జాతీయ పార్టీ అని, పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాత ఏ చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCBOXG
స్పీకర్ నిర్ణయం తర్వాతే.... బీజేపీ స్పందిస్తుంది... యడ్యూరప్ప...!
Related Posts:
vision 2020:అన్నమో రామచంద్ర, ఆకలితో అలమటిస్తోన్న పేదలు, పోషకాహార లోపంతో చిన్నారులుఎన్నో ఆశలు, ఆశయాలతో 2000వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పటిలానే నూతన సంవత్సరం వచ్చింది కానీ.. మనం శతాబ్దంలోకి అడుగిడం. దీనిని మిలినియమ్ సంవత్సరం అని పి… Read More
కాషాయ నేతలు పెళ్లిల్లు చేసుకోరు... కాని... రేప్లు చేస్తారు... !ఝార్ఖండ్లో చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పాటు స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్నికల… Read More
రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటనఏపీ రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనలతో మరోసారి రాజధాని రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నిర్మాణంపై అధికార పార్టీ సభ్య… Read More
2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరుజైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్క… Read More
అమరావతిలో భూముల కొనుగోలుపై వివరణ ఇచ్చిన హెరిటేజ్...రాజధానిలో భూముల కొనుగోలుపై ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే...ముఖ్యంగా టీడీపీ నేతలతో పాటు హ… Read More
0 comments:
Post a Comment