అసోం : 11 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. తన కళ్ల ముందు నదిలో కొట్టుకుపోతున్న తల్లిబిడ్డలను కాపాడాడు. అసోంలో విరివిగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం తీవ్రమైంది. ఆ క్రమంలో నదులు, చెరువుల్లో నీటిమట్టం పెరిగిపోయింది. అయితే రెండు రోజుల కిందట ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో నదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzMfES
శభాష్ బాల.. నదిలోకి దూకి తల్లి బిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బుడ్డోడు
Related Posts:
కొలువు తీరిన కేబినెట్ : భావోద్వేగాలు.. జగన్ ఆత్మీయ ఆలింగనాలు: ఆ ఇద్దరి అభిమానుల సందడి..!ఏపీ సీఎం జగన్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ వారిత… Read More
వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడతా! వాయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్షో!వాయనాడ్: మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన వాయనాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానని అఖిల భారత కాంగ్రెస్ క… Read More
నాడు త్యాగాలు చేసిన వారికే నేడు : గెలవకపోయినా మోపిదేవికి ఛాన్స్: జగన్ కోసం వారు చేసిందేంటి..!జగన్ తన కేబినెట్ కూర్పులో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనను నమ్ముకున్న వారికి..తాను నమ్మిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా కాంగ్రెస… Read More
పోటెత్తుతున్న కడలి: కేరళ తీరాన్ని తాకిన నైరుతి! భీకర ఎండల నుంచి ఉపశమనంతిరువనంతపురం: భారత వాతావరణ విభాగం అధికారుల అంచనాలు ఈ సారి తప్పలేదు. ముందుగా- అంచనా వేసినట్టే నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నానికి కేర… Read More
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు , రేపు చేప ప్రసాదం పంపిణీ .. హైకోర్టు నుండి లైన్ క్లియర్బత్తిని సోదరుల చేప మందు పంపిణీ నేడు సాయంత్రం 6గంటల నుండి ప్రారంభం అవుతుంది.హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు, రేపు చేప ప్రసాదం పంప… Read More
0 comments:
Post a Comment