ఏపీ సీఎం జగన్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలు పెట్టిన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా మంత్రితో ముగిసింది. పలువురు కొత్త మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy84EG
కొలువు తీరిన కేబినెట్ : భావోద్వేగాలు.. జగన్ ఆత్మీయ ఆలింగనాలు: ఆ ఇద్దరి అభిమానుల సందడి..!
Related Posts:
చదువులో గోల్డ్ మెడల్.. చోరీల్లో నెంబర్ వన్.. 13 ఏళ్లుగా అదే పనిహైదరాబాద్ : చదువులో టాప్ గా నిలిచాడు. ఎంబీఏలో ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు. మంచిగా ప్రయత్నిస్తే ఉన్నతమైన ఉద్యోగంలో సెటిలయ్యేవాడు. కానీ బుద్ధి వక్రీకర… Read More
మల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడుహైదరాబాద్ : టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తోంది. ఒక్క క్లిక్ లోనే సమస్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఇది నాణేనికి ఒకవైపైతే మోడ్రన్ టెక్నా… Read More
వైసిపికి 120 పైగా సీట్లు : తలసాని సంచలనం : టిడిపికి చేతికి మరో అస్త్రం..!హోరా హోరీగా మారిన ఏపి ఎన్నకల్లో వైసిపి 120 సీట్లకు పైగా గెలుస్తుందని తెలంగాణ మంత్రి తలసాని జోస్యం చెప్పా రు. ఇది వైసిపి నేతల్లో జోష్ నింపుతోంది… Read More
లోక్ సభ ఎన్నికలు: నటి సుమలత ఆస్తులు ఎన్ని రూ. కోట్లు అంటే ? పేరు కోసం కాదు: సుమలత!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, స్యాండిల్ వుడ్ దివంగత రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్… Read More
ప్రియాంక గాంధీకి ఘోర అవమానంయూపీ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో భాగంగా వారణాసికి చేరుకున్న ఆమె ల… Read More
0 comments:
Post a Comment