తిరువనంతపురం: భారత వాతావరణ విభాగం అధికారుల అంచనాలు ఈ సారి తప్పలేదు. ముందుగా- అంచనా వేసినట్టే నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నానికి కేరళ తీరాన్ని తాకాయి. ఫలితంగా- అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం పోటెత్తుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తాయని, తొలుత ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EZ452V
పోటెత్తుతున్న కడలి: కేరళ తీరాన్ని తాకిన నైరుతి! భీకర ఎండల నుంచి ఉపశమనం
Related Posts:
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. … Read More
సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవం… Read More
మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘక… Read More
నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లుఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి.… Read More
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమ… Read More
0 comments:
Post a Comment