Friday, June 7, 2019

నాడు త్యాగాలు చేసిన వారికే నేడు : గెల‌వ‌క‌పోయినా మోపిదేవికి ఛాన్స్‌: జ‌గ‌న్ కోసం వారు చేసిందేంటి..!

జ‌గ‌న్ త‌న కేబినెట్ కూర్పులో స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. తన‌ను న‌మ్ముకున్న వారికి..తాను న‌మ్మిన వారికి అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. రాజ‌కీయంగా కాంగ్రెస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త‌గా పార్టీ పెట్టిన స‌మ‌యంలో త‌మ ప‌ద‌వులు వీడి త‌న‌తో క‌లిసి అడుగులు వేసిన వారికి మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. జ‌గ‌న్ ఎంచుకున్న కేబినెట్‌లో ఎక్కువ‌గా వారే క‌నిపిస్తారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ith3GR

Related Posts:

0 comments:

Post a Comment