ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. కొద్ది కాలం క్రితం వరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు అలయ్ భలయ్ చేసుకున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తామిద్దమే అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్..అదే విధంగా అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోకలు సాగాయి. సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. కానీ, సడన్ గా ఇద్దరి మధ్య ఆ సమావేశాలు నిలిచిపోయాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gDdkce
Saturday, June 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment