ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. కొద్ది కాలం క్రితం వరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు అలయ్ భలయ్ చేసుకున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తామిద్దమే అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్..అదే విధంగా అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోకలు సాగాయి. సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. కానీ, సడన్ గా ఇద్దరి మధ్య ఆ సమావేశాలు నిలిచిపోయాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gDdkce
జగన్ తన తండ్రిని మించిపోయాడు : కేసీఆర్ సీరియస్ : తాడో పేడో తేల్చుకుందాం..!!
Related Posts:
విజన్ 2020: అబ్దుల్ కలాం స్వప్నం సాకారమైందా? భారత్ ఎలా ఉండాలనుకున్నారు..?న్యూఢిల్లీ: విజన్-2020. 2020 ఓ ల్యాండ్ మార్క్. దేశ చరిత్రలో మైలురాయి. రెండు దశాబ్దాల కాలంగా మనదేశంలో వినిపిస్తోన్న మాట ఇది. 2020 నాటికి మనదేశం ఎలా ఉండ… Read More
పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం.. … Read More
విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్యచిత్తూరు: అమెరికాలో ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రా… Read More
ఇంటిలో ఒంటరిగా నవ వధువు, అనుమానాస్పద స్థితిలో శవమైంది, పంచాయితీలు, ఏం జరిగింది ? !బెంగళూరు: కుటుంబ సమస్యలతో విసిగిపోయిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైట్ ఫీల్డ్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలో న… Read More
ప్రమాదకరమైన విభజన శక్తిగా పవన్ కల్యాణ్: పని చేయలేను: జనసేనకు రాజు రవితేజ గుడ్ బై!అమరావతి: జనసేన పార్టీకి రాజీనామాల తాకిడి తగ్గట్లేదు. ఒక్కరొక్కరుగా కీలక నాయకులు జనసేన నుంచి తప్పుకొంటున్నారు. రాజీనామా చేసి.. వైదొలగుతున్నారు. తాజాగా … Read More
0 comments:
Post a Comment