Sunday, June 20, 2021

జస్టిస్‌ కనగరాజ్‌కు సీఎం జగన్ బంపరాఫర్ : నాడు కోల్పోయినా..నేడు కీలక పోస్టు : ఆ హోదాలో తొలి వ్యక్తిగా..!!

జస్టిస్ కనగరాజ్. ఈ పేరు గత ఏడాది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన పేరు. కరోనా కల్లోలంలో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అనూహ్యంగా నియమితులయ్యారు. అంతే అనూహ్యంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ కనగరాజ్ కు తిరిగి కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్దమైనంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gH0hGP

Related Posts:

0 comments:

Post a Comment