తెలంగాణా సీఎం కేసీఆర్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పట్టబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ఇది భవిష్యత్ టీఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు విజయశాంతి. జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L6BXPa
టీడీపీ పరిస్థితిని చూపించి టీఆర్ఎస్ కు అదే గతి పడుతుంది అంటున్న కాంగ్రెస్ నేతలు
Related Posts:
పడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లిమిగతా అంశాలు పక్కన పెడితే, ప్రేమ విషయంలో ఎంతకైనా తెగిస్తుంది మన యువత. ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందనే ఆవేదనలో రచ్చకు దిగిన ఆ యువకుడు.. హింసాత్మక ఘట… Read More
బస్సు హైజాక్... రాత్రిపూట ఉలిక్కిపడ్డ ప్రయాణికులు... ఆగ్రాలో అనూహ్య ఘటన...ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూ… Read More
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలున్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐద… Read More
జమ్మూకాశ్మీర్పై అనూహ్య నిర్ణయం - 10వేల కేంద్ర బలగాలు తక్షణమే వెనక్కి - హోంశాఖ ఆదేశంఆర్టికల్ 370 రద్దయి ఏడాది పూర్తయిన వేళ జమ్మూకాశ్మీర్ పై మోదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల నుంచి 100 … Read More
హెచ్సీయూలో ఆఫ్లైన్లోనే ప్రవేశ పరీక్షలు, ఆన్లైన్లో తరగతులు: వీసీహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే త్వరలోనే ప… Read More
0 comments:
Post a Comment