లక్నో : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఝలక్ ఇచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ తలకెత్తుకున్న కనీస ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను సమర్థించారు. అటు బీజేపీని కూడా ఏకిపారేశారు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రజా సంక్షేమం పట్టని ఒకే గూటికి చెందిన రెండు పక్షులని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfY1f4
బీజేపీ ఆరోపణలు నిజమన్న మాయావతి.. కాంగ్రెస్పై ధ్వజం.. బీఎస్పీ లెక్కలేంటో?
Related Posts:
నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి… Read More
దుబ్బాక వార్ : ఉపఎన్నిక వేళ కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ కీలక నేత... టికెట్ దక్కనందుకే...?దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉపఎన్నికలో గెలిచి తమ పట్టు ఏమాత్రం సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా... అధికార పార… Read More
జనసేనాని పవన్ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్… Read More
రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ - ఫిర్యాదులతో జగన్, కేసీఆర్ రెడీ - హాట్హాట్గా సాగే అవకాశంఏపీ, తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అపెక్స్ … Read More
MLA love marriage: ఎమ్మెల్యే @ 39, కాలేజ్ అమ్మాయి @ 19, ఆత్మహత్యాయత్నం, 10 ఏళ్లు లవ్!చెన్నై/ మదురై/ కల్లకురిచి: ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివాహాలు చేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజ్ అమ్మాయిని… Read More
0 comments:
Post a Comment