పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన సీనియర్ బీజేపీ నేతలతో కూడా టచ్లోకి వచ్చి చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే జితేందర్ రెడ్డి తన సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JJLHzD
సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్లో దశ తిరిగేనా..?
Related Posts:
ఉత్తరాఖండ్లో ధౌలీగంగా నదిని ముంచెత్తిన వరదలు-విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న కార్మికులుడెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నం… Read More
గ్లేసియర్ పగలడంతో ఉత్తరాఖండ్లో భారీ వరద.. 150 మంది గల్లంతుఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో అలకనంద, దౌళిగంగ నదులకు అకస్మాత్తుగా భారీ వరదలొచ్చాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలక… Read More
కనీవినీ ఎరుగని కల్లోలం: పూచిక పుల్లల్లా: రంగంలో వాయుసేన: మోడీ ఆరా..నిర్మలమ్మ షాక్డెహ్రాడున్: ఉత్తరాఖండ్లో తాజాగా సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్… Read More
తెలంగాణలో కరోనా: 98.97% రికవరీ -కొత్తగా 150 కేసులు -మరో ఇద్దరు మృతితెలంగాణలో కరోనా ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత… Read More
వీడియో: దేవభూమిలో ఉత్పాతం: ధౌలిగంగ మహోగ్రరూపం: తెగిన ఆనకట్ట: ఊరికి ఊరు గల్లంతుడెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నం… Read More
0 comments:
Post a Comment