చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించి హాంకాంగ్ తీసుకువచ్చిన బిల్లుపై ఆ దేశపౌరులు మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారు కావడంతో హాంకాంగ్ ప్రభుత్వం బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఈఓ కేరీలామ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఒక ఫోన్కాల్తో చాలా డబ్బును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XcyZ25
నిరసనల ఫలితం: నేరస్తుల అప్పగింత బిల్లుకు బ్రేక్ వేసిన హాంకాంగ్
Related Posts:
మోడీ గిఫ్ట్ : గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద వలస కూలీలు రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా?కరోనా వైరస్ విజృంభించడంతో దేశంలో సంక్షోభం నెలకొంది. ఇక కరోనా వైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బందులు పడింది మాత్రం వలస కూలీలు. ఇ… Read More
కేసీఆర్ సర్కార్..రెడీ టు ఫైట్: కేంద్రంతో సై అంటే సై: బీజేపీ బాస్పై ఈటెల్లాంటి మాటలుహైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి తే… Read More
ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన చైనా సైనికులు.. మన 20 మంది జవాన్లను కిరాతకంగా హతమార్చిన తర్వాత భారత శిబిరాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబిగాయి. తోట… Read More
కుంగ్ ఫూ కాదు..కుంగ్ ఫ్లూ: చైనాపై విరుచుకుపడ్డ ట్రంప్: అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి బోణివాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శలు, ఘాటు ఆరోపణలు, సెటైర్లతో డ్రాగన్ కంట్రీపై చెలరేగిపోయా… Read More
surender modi-దేవతల రాజు: రాహుల్ చైనాకు అతిపెద్ద మద్దతుదారంటూ బీజేపీ కౌంటర్న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని పెంచారు. అసలు సరిహద్దులు… Read More
0 comments:
Post a Comment