చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించి హాంకాంగ్ తీసుకువచ్చిన బిల్లుపై ఆ దేశపౌరులు మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారు కావడంతో హాంకాంగ్ ప్రభుత్వం బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఈఓ కేరీలామ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఒక ఫోన్కాల్తో చాలా డబ్బును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XcyZ25
Saturday, June 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment