Saturday, June 15, 2019

ప్ర‌త్యేక హోదా పై ఇలా: బీజేపీతో సంబంధాల పైనా జ‌గ‌న్ స్ప‌ష్ట‌త : వైసీపీ ఎంపీల‌తో సబ్ క‌మిటీలు ..!

పార్ల‌మెంట్‌లోనే కాదు..జాతీయ స్థాయిలో వైసీపీ ఇమేజ్ పెరిగేలా ఎంపీలు వ్య‌వ‌హ‌రించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ధేశించారు. ఏపీకీ ప్ర‌త్యేక హోదా కోసం ఇచ్చేవ‌ర‌కూ పోరాటం చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. కేంద్రం నుండి ఏపీకీ ద‌క్కాల్సిన నిధుల సాధ‌న కోసం ఎంపీలు క‌మిటీలు ఏర్పాటై ప్ర‌య‌త్నాలు కొన‌సాగిం చాల‌ని సూచించారు. అదే స‌మ‌యంలో బీజేపీతో సంబంధాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RirLEr

Related Posts:

0 comments:

Post a Comment