హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో పోలింగ్ సరళి, సర్వే వివరాలపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ కోసం అహోరాత్రులు శ్రమించిన ప్రశాంత్ కిశోర్ బృందాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBNoxd
ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్
Related Posts:
రేవంత్ రెడ్డి తన విలువను చెడగొట్టుకున్నాడు : జగ్గారెడ్డిహుజుర్నగర్ ఎమ్మెల్యే ఎంపిక విషయంలో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి అనవసరంగా తన స్థాయిని దిగజార్చుకున్నాడని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అభ… Read More
దూకుడు తగ్గించిన దీదీ..! పరిస్ధితుల ప్రభావమేనా..?కోల్ కత/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ముందు ఉన్న హడావిడి ఎన్నికల తర్వాత కనిపించదు. నాయకుల దూకుడు స్వభావం కూడా ఎన్నికల ముందు తారా … Read More
పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో ఇటలీలో సంతోషంగా గడుపుదామని కలలు కన్న ఓ ఎలక్ట్రీషియన్ లబోదిబో అంటున్నాడు. అప్పు చేసి ఇటలీ యువతికి రూ. 33 లక్షలు ఇచ్చి… Read More
వీడియో వైరల్: మృతదేహంతో మాట్లాడేందుకు వెళ్లిన రిపోర్టర్.. నెటిజెన్లు కామెడీ కామెంట్స్ఈ మధ్యకాలంలో వార్తా ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరి కవరేజ్ల కోసం వారు పాకులాడుతున్నారు. అదే సమయంలో రిపోర్టింగ్ ఏం చేస్తున్నారో అన్న సంగతిని కూడ… Read More
లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఉన… Read More
0 comments:
Post a Comment