న్యూఢిల్లీ : ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇండియాకు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని జరిగే బైసాకి ఉత్సవాలకు హజరయ్యేందుకు సుమారు 2200 మంది వరకు లాహోరు వెళ్లారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gl7XfJ
పాకిస్తాన్, బైసాకి ఉత్సవాల్లో ఇండియన్స్ ,ప్రత్యేక రైలులో పయనం
Related Posts:
సుమలత ఎంత దిగజారారో చూడండి: సీఎం సోదరుడి తీవ్రవ్యాఖ్య, సారీ చెప్పిన కుమారస్వామిబెంగళూరు: ప్రముఖ నటి, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలతపై కర్ణాటక మంత్రి రేవణ్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూ… Read More
అలీకి జగన్ ఇచ్చిన హమీ ఇదే : టిడిపి..జనసేనలో ఎందుకు చేరలేదంటే : ఇక ప్రచారంలోకి..!సినీ నటుడు అలీ వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారనే దాని పై సస్పెన్స్ కొనసాగింది. ఆలీ కి టిడిపి నుండి టిక్కెట్ ఖరారైందని ప్ర… Read More
మహిళలకు 33 శాతం సీట్లు ... నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనుసరిస్తుందా ?కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న , నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒడిశా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధ… Read More
పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏశ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను ఢీ కొని ఆదిల్ అహ్మద్ మృతిచెందగా .. దాడి చేసింది మేమే నన… Read More
ఏపీలో కమలం పోటీ చేస్తుందా..? కార్యవర్గ సమావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణయం పై ఉత్కంఠ..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీమీదే కాకుండా మోడీ విధానాలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తానని చ… Read More
0 comments:
Post a Comment