Sunday, June 23, 2019

ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహారం. టీడీపీ ప్రభుత్వంలో తమను ఇరకాటంలో పెట్టారనే కారణంతో.. ఇప్పుడు అందివచ్చిన అధికారంతో ఆ పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచనగా వైసీపీ తీరు కనిపిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZGbyvu

Related Posts:

0 comments:

Post a Comment