Saturday, February 9, 2019

గృహ కొనుగోలుదారులకు చ‌ల్ల‌ని కబురు..! 12 నుంచి 5శాతానికి జీఎస్టీ త‌గ్గింపు..!!

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ : గృహ కొనుగోలుదారులకు శుభవార్త. నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) త్వరలో దిగిరానుంది. ప్రస్తుతం ఈ తరహా ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ ఉండగా, దీనిని 5శాతానికి తగ్గించాలని నిర్మాణ రంగంలో జీఎస్టీ అధ్యయన మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. గుజరాత్‌ డిప్యూటి చీఫ్‌ మినిష్టర్‌ నితిన్‌ పాటిల్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E10IIE

Related Posts:

0 comments:

Post a Comment