ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను వైసిపి అధినేత జగన్ కలిసారు. ఏపిలో జరుగుతున్న వ్యవహారాల పై ఫిర్యాదు చేసారు. ఏపిలో ఎన్నికల కోసం దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని..వైసిపి సానుభూతి పరుల ఓట్లు తొలిగిస్తున్నారని జగన్ - గవర్నర్ కు వివరించారు. పోలీసు అధికారులు కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQcmxo
అధికార దుర్వినియోగం అడ్డుకోండి: ఆ అధికారుల పై చర్యలు : గవర్నర్ కు జగన్ ఫిర్యాదు..!
Related Posts:
అందుకే ఓడిపోయాం: చంద్రబాబు వైపు టీ-కాంగ్రెస్ నేతల వేలు, లేదు.. కొన్నిచోట్ల గెలిచాం!హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు.. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైపు వే… Read More
ఎవరి మాట వినని అసమర్థుడు: మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, నిరుద్యోగం తదితర అంశాలపై ఆగ్రహ… Read More
ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్చెన్నై: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, ఇంజిన్ పని చేయకపోవడంతో అత్యవసరంగా తిరిగి చెన్నైలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపింది. తమిళనాడు రా… Read More
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్.. హైదరాబాద్ నుంచి గద్వాల్ షిఫ్ట్రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ దొంగ… Read More
రైతు బంధు కేసీఆర్ కంటే ముందే చెప్పా: పవన్ కళ్యాణ్తో పొత్తు-విశాఖలో దాడిపై జగన్ కీలక వ్యాఖ్యలుశ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, చంద్రబ… Read More
0 comments:
Post a Comment