అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకుగానూ తాను అమేథీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాట్లు ప్రకటించారు. ఇందుకోసం గౌరీ గంజ్లో ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31QEm6o
15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..
Related Posts:
సీతారాముల కల్యాణం చూతమురారండి!భద్రాద్రి : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైంది. … Read More
ఓట్ల లెక్కింపులో ప్రత్యేకం! ఇందూరులో 30గంటల తర్వాత ఫలితం!నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడిలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది. భారీ సంఖ్యలో అభ… Read More
ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్లో రంజుగా మారిన రాజకీయాలుపాట్నా : బీహార్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెం… Read More
నో సౌండ్, నో పొల్యూషన్.. హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులుహైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి… Read More
కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకక రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలవడంపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : తెలంగాణలో రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వార్తల నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
0 comments:
Post a Comment