Sunday, June 23, 2019

15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..

అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‍‌లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకుగానూ తాను అమేథీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాట్లు ప్రకటించారు. ఇందుకోసం గౌరీ గంజ్‌లో ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31QEm6o

Related Posts:

0 comments:

Post a Comment