ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y4MHRG
దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులు
Related Posts:
కృష్ణా నదిలో దూకి ఈవో అనిత ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?అమరావతి: గుంటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొందుగలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని… Read More
అజిత్, శరద్ పవార్ ల ట్వీట్ వార్ .. 'మహా' డ్రామాను రక్తి కట్టిస్తున్న షాకింగ్ ట్వీట్లుమహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. షాకింగ్ ట్విస్ట్ లతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా అజిత్ పవార్ … Read More
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీకి సర్వే షాక్, నోరు జారితే ఫినిష్, సీఎం సీటుకే ఎసరు, ఢిల్లీ పెద్దలు!బెంగళూరు: కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీ జరగనున్న 15 నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్త… Read More
తెగిన చెరువు కట్ట..బెంగళూరు వీధుల్లో పోటెత్తిన నీరు: 200లకు పైగా నివాసాలు ఖాళీబెంగళూరు: సెలవురోజు సరదాగా గడుపుతున్న ఆ కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా వరద పోటెత్తడంత… Read More
‘కాంగ్రెస్ హద్దు మీరొద్దు.. 30 ఏళ్ల బంధానికి తూట్లు’లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు లేవనెత్త… Read More
0 comments:
Post a Comment