Thursday, June 6, 2019

రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్న స్వామి

ఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణ అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తోంది. ఈ అంశాన్ని లేవనెత్తారంటే దాని చుట్టూ ఏదో వివాదం అల్లుకునే ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి మరోసారి అయోధ్య రామమందిర నిర్మాణం లేవనెత్తారు. ఈసారి నేరుగా ప్రధాని మోడీకే తన ప్రశ్నను సంధించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WOqvho

Related Posts:

0 comments:

Post a Comment