ఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణ అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తోంది. ఈ అంశాన్ని లేవనెత్తారంటే దాని చుట్టూ ఏదో వివాదం అల్లుకునే ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి మరోసారి అయోధ్య రామమందిర నిర్మాణం లేవనెత్తారు. ఈసారి నేరుగా ప్రధాని మోడీకే తన ప్రశ్నను సంధించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WOqvho
రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్న స్వామి
Related Posts:
3 ఏళ్లుగా వ్యక్తి వెంట పడుతున్న కాకులు...! ఎందుకో తెలుసా...?కాకులు మనష్యులను గుర్తుపెట్టుకుంటాయా ....తమకు హాని చేసిన మనిషిని గుర్తుపెట్టుకుని మరి వెంటాడాతాయా...? ఐక్యమత్యానికి మారుపేరుగా వ్యవహరించే కాకులు శతృత్… Read More
వైఎస్.. ఎ మాస్ లీడర్: కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాత: తెలుగుదేశం ఎంపీ నివాళిశ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పంది… Read More
ప్రభుత్వం లెక్కలు: ఎనిమిది ప్రధాన రంగాల్లో పడిపోయిన వృద్ధి రేటున్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు జూలై నెలకు 2.1శాతానికి తగ్గిందని ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ వృద్ధి గతేడాది ఇదే జూలై నెలక… Read More
125,250 గ్రాముల అణు బాంబులు విసురుతాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రిపాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను … Read More
మిడ్ డే మీల్స్లో కూరకు బదులు ఉప్పు: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపైనే కేసు, అరెస్ట్!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో మధ్యాహ్నం భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటనను వెలుగులోకి తెచ్చి… Read More
0 comments:
Post a Comment