పాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను చేధించేందుకు భారత్ పై ఆటంబాంబులు విసురుతామని అన్నారు. ఇందుకోసం 125,250 గ్రాముల ఆటం బాంబులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEt3WK
125,250 గ్రాముల అణు బాంబులు విసురుతాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి
Related Posts:
కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు: అందించిన కేసీఆర్, స్మితాకు కీలక బాధ్యతలుహైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దులో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర… Read More
భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం- నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం- రంగంలోకి చైనా..దశబ్దాలుగా భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్ తాజాగా చైనాకు అనుకూలంగా మారిపోవడం అక్కడి ప్రజలతో పాటు అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలూ జీర్ణించుకోలేకపోతు… Read More
భారత్-అమెరికా వాణిజ్య పరంగా సహజ భాగస్వాములు: ప్రధాని మోడీభారత్ అమెరికాల మధ్య జరగనున్న వాణిజ్య సదస్సుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భారత్ అమెరికా దేశాలకు చెందిన పలువురు పా… Read More
ఏపీ స్కూల్స్ రీఓపెన్ సెప్టెంబర్ నుంచే: సీఎం జగన్ కీలక ఆదేశాలుఅమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. కరోనా నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు … Read More
జగన్ కేబినెట్ విస్తరణ- మంత్రులుగా వేణు, అప్పలరాజు ప్రమాణం- శాఖలివే...ఆంధ్రప్రదేశ్ లో అంతా ఊహించినట్లుగానే జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విజయవాడ రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార… Read More
0 comments:
Post a Comment