పాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను చేధించేందుకు భారత్ పై ఆటంబాంబులు విసురుతామని అన్నారు. ఇందుకోసం 125,250 గ్రాముల ఆటం బాంబులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEt3WK
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment