పాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను చేధించేందుకు భారత్ పై ఆటంబాంబులు విసురుతామని అన్నారు. ఇందుకోసం 125,250 గ్రాముల ఆటం బాంబులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEt3WK
125,250 గ్రాముల అణు బాంబులు విసురుతాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి
Related Posts:
covid-19: 31 వరకు తెలంగాణలో అన్నీ బంద్, కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాలు, మంచిర్యాల వ్యక్తికి కరోనాహైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలో కూడా వేగంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చర్యలకు ఉపక్రమించిం… Read More
నా ఖాతాలో రూ.3లక్షలు వేశారు.. అవసరమా.. : అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలురాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మద్యపానానికి బానిసల… Read More
కలకలం: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరారీనాగ్పూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి దేశంలో కరోనాబారిన పడి మరణించిన … Read More
కొత్త మలుపు తిరిగిన రాజధాని అమరావతి వివాదం.. కాగ్ తో లింక్ పెట్టి హైకోర్టులో పిల్రాజధాని అమరావతి వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఒక లెక్క చెప్తుంటే రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత వైసీపీ ఇంకో లెక్క చెప్తు… Read More
అమరావతిలో జగన్ ఆపరేషన్ సక్సెస్.. ప్రతికూల పరిస్ధితుల్లో గొప్ప ఊరట...ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా వెనుకబడిన వర్గాలతో ప్రారంభమైన ఉద్యమం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానులతోనే సామా… Read More
0 comments:
Post a Comment