Monday, September 2, 2019

వైఎస్.. ఎ మాస్ లీడర్: కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాత: తెలుగుదేశం ఎంపీ నివాళి

శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ మాస్ లీడర్ గా అభివర్ణించారు. కోట్లాదిమందికి స్ఫూర్తి ప్రదాత అని నివాళి అర్పించారు. ఆయనే- కింజరాపు రామ్మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lOi7u

Related Posts:

0 comments:

Post a Comment