శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ మాస్ లీడర్ గా అభివర్ణించారు. కోట్లాదిమందికి స్ఫూర్తి ప్రదాత అని నివాళి అర్పించారు. ఆయనే- కింజరాపు రామ్మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lOi7u
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment