Tuesday, September 3, 2019

3 ఏళ్లుగా వ్యక్తి వెంట పడుతున్న కాకులు...! ఎందుకో తెలుసా...?

కాకులు మనష్యులను గుర్తుపెట్టుకుంటాయా ....తమకు హాని చేసిన మనిషిని గుర్తుపెట్టుకుని మరి వెంటాడాతాయా...? ఐక్యమత్యానికి మారుపేరుగా వ్యవహరించే కాకులు శతృత్వానికి కూడ ఒడిగడతాయా...? అంటే అవుననే చెప్పాలి. ఇలా తమకు హాని చేశాడని భావించిన ఓ వ్యక్తిని ఒకటి కాదు, రెండు కాదు, మూడు సంవత్సరాల నుండి మనిషిని గుర్తు పెట్టుకుని వెంటాడుతున్నాయి. కాకి పిల్లను చంపిన పాపానికి ప్రతి రోజు వెంటపడుతున్న సంఘటన మధ్యప్రదేశ్‌లో చేటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MQhv6I

0 comments:

Post a Comment