కాకులు మనష్యులను గుర్తుపెట్టుకుంటాయా ....తమకు హాని చేసిన మనిషిని గుర్తుపెట్టుకుని మరి వెంటాడాతాయా...? ఐక్యమత్యానికి మారుపేరుగా వ్యవహరించే కాకులు శతృత్వానికి కూడ ఒడిగడతాయా...? అంటే అవుననే చెప్పాలి. ఇలా తమకు హాని చేశాడని భావించిన ఓ వ్యక్తిని ఒకటి కాదు, రెండు కాదు, మూడు సంవత్సరాల నుండి మనిషిని గుర్తు పెట్టుకుని వెంటాడుతున్నాయి. కాకి పిల్లను చంపిన పాపానికి ప్రతి రోజు వెంటపడుతున్న సంఘటన మధ్యప్రదేశ్లో చేటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MQhv6I
3 ఏళ్లుగా వ్యక్తి వెంట పడుతున్న కాకులు...! ఎందుకో తెలుసా...?
Related Posts:
8 ఏళ్ల బాలికపై హత్యాచారం... దోషికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం...8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏడా… Read More
చంద్రబాబును వెంటనే మెంటల్ ఆస్పత్రికి పంపండి, నరకంలోనూ చోటు దొరకదు: సభలో జగన్ ఆగ్రహంఅమరావతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ శీత… Read More
భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా..హైదరాబాద్: భారతదేశంలో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్ట… Read More
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్రాజ్కు బండ్ల గణేష్ కౌంటర్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే… Read More
నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై దాసోజు శ్రణ్ సంచలన వ్యాఖ్యలు...ప్రచార జోష్ ఫుల్.. పోలింగ్ నిల్... ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల పరిస్థితి. ప్రచార పర్వం ఎంత వాడి వేడిగా సాగిందో... … Read More
0 comments:
Post a Comment