న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు జూలై నెలకు 2.1శాతానికి తగ్గిందని ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ వృద్ధి గతేడాది ఇదే జూలై నెలకు 7.3శాతంగా ఉండేదని వెల్లడించింది. ఇక ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం బొగ్గు, ముడిచమురు, సహజ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తి రంగాల్లో వృద్ది పతనం దిశగా సాగిందని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBFjqD
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment