లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ కార్మికులు కొందరు ఇద్దరు జవాన్లపై దాడికి దిగారు. నడి రోడ్డు మీద బాహాబాహికి దిగారు. సరిహద్దుల్లో కాపలా ఉండే జవాన్లు అని కూడా చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoLeWe
వీడియో: జవాన్లని కూడా చూడకుండా రక్తమోడేలా కొట్టారు!
Related Posts:
మా ఊరి పేరు మార్చండి మహాప్రభో!మహాసముంద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదో చిన్న గ్రామం. దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ ఊరి పేరు ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇబ్బందులు తెచ్చింది. దీంతో … Read More
అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధికేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాల… Read More
యూపీఎస్సీలో హైడ్రాలజిస్ట్ & డైరెక్టర్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ పోస్… Read More
మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!!అమరావతి/హైదరాబాద్ : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్త… Read More
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటేఒక పక్క రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఇలాంటి సమయాన టిఆర్ఎస్ పార్ట… Read More
0 comments:
Post a Comment