Friday, March 29, 2019

ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయట

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను కట్టబెడితే.. దేశానికి ప్రధాని మంత్రి ఎవరో తామే నిర్దేశిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల యువ నాయకులు కేటీఆర్, నారా లోకేష్ కోరస్ గా లిరిక్ అందుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడానికి ఈ రకంగా కూడా వారు ఓటర్లకు గాలం వేస్తున్నారు. మజ్లిస్ అధినేత,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGvJpN

0 comments:

Post a Comment