Saturday, March 30, 2019

ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలు

మిర్యాలగూడ : కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని విమర్శించారాయన. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని చెప్పారు. మిర్యాలగూడలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు కేసీఆర్. ఎన్ని ఇబ్బందులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCtKX9

Related Posts:

0 comments:

Post a Comment