హైదరాబాద్ : నల్లబంగారం సిరులు కురిపిస్తోంది. ప్రొడక్షన్ లోనే కాదు వేల్ఫేర్ లోనూ దూసుకెళుతోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సింగరేణిలో అనేక మార్పులు వచ్చాయని.. అనూహ్య అభివృద్ధి జరిగిందని అంటున్నారు సీఎండీ శ్రీధర్. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహం, సహాకారంతో సింగరేణి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EPbf9N
Sunday, June 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment