Sunday, June 2, 2019

బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీ

కేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘటుగా స్పందించారు.. హైదరాబాద్ అంటే కిషన్ రెడ్డికి ఇష్టం లేనట్లుందని ఓవైసీ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EIIyeH

Related Posts:

0 comments:

Post a Comment