కేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘటుగా స్పందించారు.. హైదరాబాద్ అంటే కిషన్ రెడ్డికి ఇష్టం లేనట్లుందని ఓవైసీ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EIIyeH
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీ
Related Posts:
కొత్త రెవెన్యూ డివిజన్ గా వేములవాడ.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు..పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిర… Read More
రేపట్నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం: ఫ్రాన్స్, యూఎస్, జర్మనీలకున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అంతర్జాయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు దేశాలకు… Read More
కేటీఆర్కు అది తప్ప... పరిపాలన రాదు... ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు...తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ వ… Read More
ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్ల… Read More
కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్… Read More
0 comments:
Post a Comment