Tuesday, June 4, 2019

ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..

హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు. రవిప్రకాశ్‌పై అలంద మీడియా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాశ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇప్పించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కినా ఊరట కలుగకపోవడంతో ... విచారణకు హాజరావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JVgNnl

Related Posts:

0 comments:

Post a Comment