నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత ఎమ్మెల్సీ కావటానికి చెయ్యని పని లేదని చెప్పారు. ప్రజలు వద్దని పంపిస్తే మళ్ళీ దొడ్డిదారిన వస్తుందని ఎద్దేవా చేశారు . డైరెక్ట్ గా పక్కన పడేస్తే ఇన్ డైరెక్ట్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lP9dw
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్
Related Posts:
అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం: వైట్ హౌస్, కానీ, ట్రంప్కే మద్దతుగా అధికారులువాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం… Read More
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- డ్యూటీ చేసే చోటే నివాసం తప్పనిసరి..ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగుల… Read More
పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనంగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న బీజేపీ తాజాగా కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించింది. కేసీఆర్ పాలనలో అవినీత… Read More
పాక్ ,ఇండియా సరిహద్దులో 150 మీటర్ల రహస్య సొరంగం.. నగోట్రా ఎన్ కౌంటర్ తో వెలుగులోకి !!జమ్మూ కాశ్మీర్ లోని సాంబ సెంటర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట 150 మీటర్ల పొడవు ఉన్న రహస్య మార్గాన్ని భారత భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇటీవల నాగోట్రా ఎన్కౌం… Read More
ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తె… Read More
0 comments:
Post a Comment