Tuesday, June 4, 2019

పొత్తులొద్దు బాబాయ్..! ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న అఖిలేష్ యాదవ్..!!

లక్నో/హైదరాబాద్ : ఎన్నికల్లో అన్ని ప్రయోగాలు ముగిసిపాయాయి. పొత్తులతో పార్టీలు చిత్తయ్యాయి. అనైతిక పొత్తులతో రాజకీయ పార్టీలు ఉనికిని కొల్పోయే ప్రమాదంలో పడ్డాయి.ఎన్నికలు ఐపోయిన తర్వాత గానీ ఈ వాస్తవాలు రాజకీయ నాయకులకు తెలిసనట్టు లేదు. ఎన్నికల్లో ప్రజలకు తామేం చేస్తామో చెప్పడం మర్చిపోయి ఇతర పార్టీల పై దుమ్మెత్తి పోయడాన్ని జనం జీర్ణించుకోలేక పోయారు. అందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MDvFZU

Related Posts:

0 comments:

Post a Comment