Tuesday, September 29, 2020

మహారాష్ట్రలో మరో కలకలం: కాంగో ఫీవర్, భయాందోళనలో ఆ జిల్లా జనం

ముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయకంపితులను చేస్తోంది. పాలఘర్ జిల్లాలో అతిభయంకరమైన కాంగో జ్వరం కలకలం సృష్టిస్తోంది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను పాల్ఘర్ పరిపాలన విభాగం ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cHoWax

Related Posts:

0 comments:

Post a Comment