అమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అది అక్రమ, అవినీతి కట్టడమని ఆరోపించారు. సోమవారం ఇదే ప్రజావేదికలో మొదలైన కలెక్టర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచే ఆదేశాలిస్తున్నా.. ఇలాంటి అక్రమ, అవినీతి భవనంలో ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31PtVQx
ఇక మన పని ముగిసింది..!కూల్చివేతపనులు మొదలుపెట్టండన్న ఏపీ సీఎం
Related Posts:
ఆరోగ్య సేతు యాప్ ఉత్తమమైంది..! అసద్ ఆందోళన అనవసరం..! ప్రకాష్ జవదేకర్ వివరణ..!!ఢిల్లీ/హైదరాబాద్ : రోగ్య సేతు యాప్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఖండించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే… Read More
తబ్లిగీలు హీరోలంటూ ప్రశంసలు- చిక్కుల్లో కర్నాటక ఐఏఎస్ అధికారి...ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో మతపరమైన సమావేశానికి హాజరై కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యుల వ్యవహారం దేశవ్యాప్తంగా ఏ స్ధాయిలో చర్చ… Read More
ఇదీ వలస కార్మికుల గోస.. సిమెంట్ మిక్సర్లో 18 మంది కిక్కిరిసి...లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎక్కువ సమస్యలు అనుభవిస్తున్నది వలస కార్మికులే. కష్ట కాలంలో అయినవాళ్లకు దూరంగా.. తిండి తిప్పలు లేక అలమటించిపోయార… Read More
lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, షరతులు, ఫస్ట్ బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత చూద్దాం !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. పేదలు, కార్మికులు, వలస కూలీలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తన… Read More
కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షంహైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో … Read More
0 comments:
Post a Comment