Tuesday, June 25, 2019

అవినీతికి మారుపేరుగా ఉన్న జగన్... అవినీతీ రహిత పాలనపై మాట్లాడడం హస్యస్పదం...

అవినీతికి మారుపేరుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ అవినీతీ రహిత పాలన అందిస్తామని చెప్పడం హస్యస్పదమని అన్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ విమర్శించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌తో టచ్‌లో ఉన్నారన్నంటూ ఆయన గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. పార్టీని భవిష్యత్‌లో పటిష్టపరించేందుకు సమర్థవంతమైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YbRnVT

Related Posts:

0 comments:

Post a Comment