భారతదేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గినా మళ్లీ మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర ,కేరళ రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు నమోదు నేపధ్యంలో మరోమారు దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 13,993 కరోనా కొత్త కేసులు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kaiYCH
ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలు
Related Posts:
వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ… Read More
ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన… Read More
డొనాల్డ్ ట్రంప్ ఓటమి?: హిస్టరీ ప్రొఫెసర్ తేల్చేశారు, 84 నుంచి ఆయన అంచనాలే కరెక్ట్వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కానున్నారా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ హిస్టరీ ప్… Read More
youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!కొచ్చి / కోజికోడ్/ కాసరగూడు: పనిపాట లేకుండా వయసు వచ్చినా నిత్యం ఓ స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో గేమ్ లు ఆడుకుంటూ, అశ్లీల వీడియోలు చూస్… Read More
రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజక… Read More
0 comments:
Post a Comment