భారతదేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గినా మళ్లీ మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర ,కేరళ రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు నమోదు నేపధ్యంలో మరోమారు దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 13,993 కరోనా కొత్త కేసులు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kaiYCH
ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలు
Related Posts:
అత్యవసర సేవల కోసం పాస్లు జారీ చేస్తున్న ఏపీ పోలీసులు..ఎలా అప్లయ్ చేయాలంటే..?అమరావతి: లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం పయనిస్తోంది. అత్యవసర సమయంలో ప్రయాణించాల్సి వచ… Read More
కొవిడ్-19: HQC కంటే ‘రెమ్డెసివిర్’ బెటర్.. ఇండియా ‘పీక్’ దశకు రాలేదు.. కేంద్రం కీలక ప్రకటనకరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. సోమవారం సాయంత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది. అందులో 4.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుం… Read More
Lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, సీఎం క్లారిటీ, అందరికీ భలే చాన్స్, షరతులు వర్థిస్తాయి !బెంగళూరు: ప్రపంచం అంతా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు భారతదేశం మొత్తం గత మూడు వారాలుగా లాక్ డౌన్ అయ్యింది. భారత… Read More
దూరదర్శన్లో రామాయణం డీవీడీ వేస్తున్నారా..? ఇదేం విడ్డూరం: సీఈఓ ఏం చెప్పారంటే..?న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు లాక్డౌన్ విధించాయి. భారత్ కూడా సంపూర్ణ లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పర… Read More
చంద్రబాబుకు మోడీ ఫోన్ కాల్: కరోనాపై బాబు సూచనలు, పూర్తి మద్దతు, ఇంకా ఏం చెప్పారంటే.?అమరావతి: కరోనా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. కరోనావైరస్ కట్టడి… Read More
0 comments:
Post a Comment