భారతదేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గినా మళ్లీ మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర ,కేరళ రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు నమోదు నేపధ్యంలో మరోమారు దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 13,993 కరోనా కొత్త కేసులు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kaiYCH
ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలు
Related Posts:
కరోనా: ‘మర్కజ్’తో లెక్కతప్పిందన్న కేంద్రం.. మరణాలపై షాకింగ్ రిపోర్ట్.. స్టేజ్-3లో ఉన్నామా?దేశంలోనే అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రభావం గురించి ఇప్పటిదాకా మీడియాలో చాలా రిపోర్టులు వచ్చాయి. … Read More
Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) ఎప్పుడు ఏ రూపంలో వ్యాపిస్తుందో చెప్పడం చాలా కష్టంగా తయారైయ్యింది. కంటికి కనపడని కరోనా పేరు చెబితే ప్రపంచ దేశా… Read More
షాకింగ్ సర్వే : లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతలా ఉంది... ఇంకా రేషన్ అందని జనమెంత..?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వలస కార్మికులు,పేదలకు ఎటువంటి భరోసా ఇవ్… Read More
ONGCలో ఉద్యోగాలు: కన్సల్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కన్సల్టెంట్ మరియు జూనియర్ కన్సల్టెంట… Read More
ఆ ప్రాంతాలు మినహా: లాక్డౌన్ సడలింపుపై మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచనలున్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో … Read More
0 comments:
Post a Comment